ప్రభుత్వం జి యస్ టి పరిమితులను సవరించారు. అంటే అవి అన్ని సరుకులకు (వాటి వాటి నియమాలను అనుసరించి) వర్తించాలి కదా కానీ చమత్కారంగా పాలక పక్ష ప్రతినిధుల సమావేశంలో వ్యాపారులు సవరించిన జి యస్ టి ప్రయోజనాలను వినియోగదారులకు అందచేయాలని ప్రతిపాదించారు :). జి యస్ టి విలువలు పెరిగితే అవి వెంటనే ప్రజల నెత్తిమీద రుద్దేస్తారు కానీ తగ్గితే మాత్రం ఆ ప్రయోజనాలు అందచేయాలని విజ్ఞప్తులు లేదా ప్రతిపాదనలు, అంతే కాని వాటిని ప్రజలకు అందచేయాలని ఉత్తర్వులు లేవు. మీకేమైనా అర్ధమయ్యిందా?
No comments:
Post a Comment